చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: నాగబాబు భరోసా
చిరువ్యాపారులపై దాడులు చేయడం సరికాదని జనసేన నేత నాగబాబు అన్నారు. కోవాబన్ విక్రేత వలికి ఆర్థిక సాయం అందించి, కూటమి ప్రభుత్వం పేద వ్యాపారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
చిరువ్యాపారులపై దాడులు చేయడం సరికాదని జనసేన నేత నాగబాబు అన్నారు. కోవాబన్ విక్రేత వలికి ఆర్థిక సాయం అందించి, కూటమి ప్రభుత్వం పేద వ్యాపారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
నాడు హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన చారిత్రక బంధం.. నేడు అమరావతి వేదికగా పునరావృతమైంది. ఏపీ సచివాలయంలో బిల్ గేట్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఏఐ పాలన, వ్యవసాయ ఆధునికీకరణ మరియు ఆరోగ్య రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన సందడి నెలకొంది. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు. ఏఐ పాలన, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకోనుంది.