Telangana Education News : మేడ్చల్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. డీఈఓ ఆఫీస్ ముట్టడించిన ఏబీవీపీ నాయకులు.. అసలేం జరిగిందంటే?
పాఠశాల విద్యలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని మరియు ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ డీఈఓ కార్యాలయం వద్ద ఏబీవీపీ నాయకులు భారీ ఆందోళన చేపట్టారు.











