World News : కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం: 66 మంది మృతి
కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో 66 మంది మరణించారు. 128 మందితో ప్రయాణిస్తున్న హెర్క్యులస్ సీ-130 విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది.
కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో 66 మంది మరణించారు. 128 మందితో ప్రయాణిస్తున్న హెర్క్యులస్ సీ-130 విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది.
యుద్ధ భయంతో హైదరాబాద్లో పెట్రోల్ కోసం జనం ఎగబడుతున్నారు. సరఫరా సాఫీగా ఉందని, రూమర్లు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధం (Iran War 2026) కారణంగా భారత్ 60% ఇంధన దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉందని ప్రధాని మోడీ లోక్సభలో హెచ్చరించారు.
దేశంలోనే మొట్టమొదటి సారిగా సుప్రీంకోర్టు అనుమతించిన కారుణ్య మరణం (Passive Euthanasia) కేసులో హరీష్ రాణా (Harish Rana) మృతి చెందారు. 13 ఏళ్ల పాటు కోమాలో ఉన్న ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : మత మార్పిడి (Religion Conversion) చేసుకుని హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులకు ఎస్సీ (SC) హోదా, హక్కులు మరియు అట్రాసిటీ చట్టం రక్షణ వర్తించవని సుప్రీంకోర్టు (Supreme Court of India) సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు (AP High Court) గతంలో ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
కల్లు గీత కార్మికులు మరియు గౌడన్నల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి (Gutha Sukender Reddy) తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం (Gouda Sankshema Sangham) నేతలు వినతిపత్రం అందజేశారు.
కన్నవారిని నిర్లక్ష్యం చేసే పిల్లల వేతనంలో (Salary) కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుంది, వృద్ధులకు ఆసరాగా నిలిచే పేరెంట్స్ సపోర్ట్ బిల్లు (Parents Support Bill) గురించి పూర్తి వివరాలు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై జరిగిన ఘోర ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు (Maganti Gopinath daughters) తీవ్రంగా గాయపడ్డారు, పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా ఏఐజీ ఆసుపత్రిలో (AIG Hospital) అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఎదిరించడమే స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ (Bhagat Singh) కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ జగద్గిరిగుట్టలో (Jagadgirigutta) జరిగిన వర్ధంతి సభలో స్పష్టం చేశారు.
హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ బ్లూప్రింట్ సిద్ధం చేసిందని మరియు మెట్రో విస్తరణతో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ ద్వారా నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో స్పష్టం చేశారు.
రణవీర్ సింగ్ మరియు ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ధురంధర్ 2 సినిమా భారతీయ సినిమా రూపురేఖలను మార్చేసిందని చెబుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారతీయ సినిమా పరిశ్రమలో ఒక సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో కేవలం వంద రోజుల వ్యవధిలోనే ధురంధర్ రెండు భాగాలను విడుదల చేసి ఆదిత్య ధర్ అందరినీ ఆశ్చర్యపరిచారు.