IPL 2026 : విరాట్ కోహ్లీ ఊచకోత.. లక్నోపై ఆర్సీబీ ఘనవిజయం!
ఐపీఎల్ 2026 లో ఆర్సీబీ జోరు కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ విధ్వంసం, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ధాటికి లక్నో సూపర్ జెయింట్స్ తలవంచింది.
ఐపీఎల్ 2026 లో ఆర్సీబీ జోరు కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ విధ్వంసం, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ధాటికి లక్నో సూపర్ జెయింట్స్ తలవంచింది.
మహిళా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరగకూడదని, 50 శాతం సబ్ కోటా ఇవ్వాలని చీకూరి లీలావతి కోరారు.
మంగ్లీపై ₹150 కోట్ల స్కామ్ ఆరోపణలు చేసిన లాయర్ సుబ్బారావుపై మంగ్లీ కౌంటర్ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో శ్రీముఖి పేరు ఎందుకు వచ్చిందంటే..
నిజాంపేట్ సర్కిల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా ప్రజల 75 ఏళ్ల కల నెరవేరింది. తిరుపతికి నేరుగా హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలు సేవలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
నోటీసులు లేకుండా తెల్లవారుజామున చేస్తున్న హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఎస్ఓపీ రూపొందించే వరకు చర్యలు ఆపాలని ఆదేశించింది.
ఐపీఎల్ 2026లో సంచలనం రేపిన ప్రఫుల్ హింగే. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో డెబ్యూ చేస్తూనే తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.
అంబేద్కర్ భావజాలాన్ని ఇతర సిద్ధాంతాలు వాడుకోగలవా? అనే అంశంపై కంచె ఐలయ్య అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కీలక ప్రసంగం చేశారు.
చర్లపల్లి ఆత్మహత్య కేసులో భర్త సురేందర్ రెడ్డి సంచలన ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదమే తన భార్యాపిల్లల మరణానికి కారణమని ఆరోపించారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో గురుకులాలు సంచలన విజయం సాధించాయి, ప్రభుత్వ కళాశాలల్లోనూ పెరిగిన ఉత్తీర్ణత శాతం.
విద్యారంగంలో వస్తున్న డిజిటల్, ఏఐ మార్పులపై బెంగళూరులో జరిగిన జాతీయ సదస్సులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
భారతీయ సంగీత దిగ్గజం ఆశా భోస్లే (92) ముంబైలో కన్నుమూశారు. ఆమె మృతితో సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది.