BRAOU PG Exams 2026 : పీజీ విద్యార్థులకు గమనిక.. పరీక్ష ఫీజు గడువు పెంపు ఎప్పటివరకంటే?
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు గడువును జూన్ 1 వరకు పొడిగించింది.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు గడువును జూన్ 1 వరకు పొడిగించింది.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులకు పవన్ కల్యాణ్ క్లాస్. చంద్రబాబుకు వాస్తవాలు చెప్పాలని, బాధ్యతగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు.
భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) బక్రీద్ సాధారణ సెలవు దినాన్ని మే 27 నుండి మే 28 కి మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది.
పెద్ది సినిమా భోపాల్ ప్రమోషనల్ ఈవెంట్లో క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను ఫుట్బాల్ ప్లేయర్ అని పిలిచిన రామ్ చరణ్. నెట్టింట వివాదం రేగడంతో వెంటనే సారీ చెప్పారు.
కోటి రూపాయల భీమా డబ్బుల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపాడు ఒక కిరాతక భర్త.
తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు.
ప్రపంచాన్ని వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఎట్టకేలకు ముగింపు లభించినట్లు, శాశ్వత శాంతి ఒప్పందం కుదిరినట్లు సౌదీ మీడియా సంస్థ అల్ హదత్ వెల్లడించింది.
తాడి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో గౌడుల సాంప్రదాయాలను కార్పొరేట్ సంస్థలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ విద్యా రంగంలో భారీ సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. పదవీకాలం మరో 4 నెలలు ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్తో తీపి కబురు అందించింది. సీజీఎల్ 2026 ద్వారా 12,256 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.
భారత్కు పొంచి ఉన్న ట్రిపుల్ డెంజర్పై ఐఎంఎఫ్ మాజీ అధికారిణి గీతా గోపీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.