ED Summons IAS Amoy Kumar : ఈడీ ఉచ్చులో సీనియర్ ఐఏఎస్, ఆ 42 ఎకరాల భూదాన్ భూముల మాయాజాలం వెనుక ఉన్నది ఎవరు
భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది.
భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది.
కోటి రూపాయల భీమా డబ్బుల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపాడు ఒక కిరాతక భర్త.
తాడి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో గౌడుల సాంప్రదాయాలను కార్పొరేట్ సంస్థలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ విద్యా రంగంలో భారీ సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. పదవీకాలం మరో 4 నెలలు ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం TG-SET 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
పోక్సో కేసులో అరెస్టైన బండి సాయి భగీరథ్ ఐఫోన్ను పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. కస్టడీ పిటిషన్ తో పాటు యూట్యూబర్లపై నమోదైన కేసుల వివరాలు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జి. రాంరెడ్డి విగ్రహాన్ని వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.
తొమ్మిది రోజుల ఉత్కంఠకు తెరపడింది. మైనర్ బాలికపై వేధింపుల కేసులో కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు.
బండి భగీరథ్ పోక్సో కేసులో సంచలన పరిణామం జరిగింది. బాధితురాలు మేడ్చల్ కోర్టుకు హాజరై మెజిస్ట్రేట్ ముందు కీలక స్టేట్మెంట్ ఇచ్చింది. నిందితుడి కోసం సిట్ గాలింపు చర్యలు చేపట్టింది.
బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంలో ఆయన పేరును వాడుతూ చేస్తున్న ప్రచారాన్ని నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం. హైకోర్టులో బాధితురాలి వయసుపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన భగీరథ్ తరపు న్యాయవాది.
బండి సంజయ్ కుమారుడి కేసులో బిగ్ ట్విస్ట్. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో భగీరథ్ సాయి పిటిషన్.