|   
🔴 BREAKING NEWS ► Vaibhav Sooryavanshi : సచిన్ 37 ఏళ్ల రికార్డు బ్రేక్.. అరంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు. కానీ..? TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం! Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్
Skip to content

BRS MLC Shambhipur Raju : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. కుత్బుల్లాపూర్ ప్రజలకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భరోసా

కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ :​కుత్బుల్లాపూర్ నియోజకవర్గం (Quthbullapur Constituency) దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శంభీపూర్ కార్యాలయంలో ప్రజల కోలాహలం నెలకొంది. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు (MLC Shambhipur Raju) స్థానిక ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

వివిధ కాలనీల సభ్యులతో పాటు మహిళలు మరియు పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను (Public Issues) వెంటనే పరిష్కరించాలని వారు విన్నవించారు. ఈ సమస్యలపై శంభీపూర్ రాజు సానుకూలంగా స్పందించారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో జరగనున్న శుభ కార్యక్రమాలకు హాజరు కావాలని పలువురు ఆయనను ఆహ్వానించారు.

📲 Join WhatsApp