BC Reservations : మహిళా రిజర్వేషన్లలో బీసీలకు 50 శాతం సబ్ కోటా ఇవ్వాల్సిందే.. చీకూరి లీలావతి డిమాండ్!
మహిళా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరగకూడదని, 50 శాతం సబ్ కోటా ఇవ్వాలని చీకూరి లీలావతి కోరారు.
మహిళా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరగకూడదని, 50 శాతం సబ్ కోటా ఇవ్వాలని చీకూరి లీలావతి కోరారు.
నిజాంపేట్ సర్కిల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
Goud Student Association President Molkapuri Srikanth Goud meeting Irrigation Secretary Sridhar IAS.
మేడారంలో ప్రభుత్వం చేపట్టిన రూ. 110 కోట్ల గద్దెల పునర్నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. భారీ గ్రానైట్ రాయి పడి ఒక చిన్నారి కాలు కోల్పోయాడు.
జబర్దస్త్ కమెడియన్ కొమరం అలియాస్ కొమురక్కపై తన అసిస్టెంట్ శ్రీనాథ్ స్నేహితులతో కలిసి దాడి చేశాడు. బంగారం చోరీ విషయంలో మందలించినందుకే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ టవర్స్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాల వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు వాటా ఉందని కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో వారి తప్పును హరీష్ రావు వెనకేసుకురావడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.
చింతల్, సూర్య న్యూస్: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ‘వందేమాతరం’ (Vande Mataram) నినాదం ప్రజల్లో ధైర్యాన్ని, ఐక్యతను నింపిన ఒక గొప్ప శక్తి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) జిల్లా ప్రచారక్ సందీప్ (Sandeep) పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మేడ్చల్ జిల్లా చింతల్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో 10-12 మంది మృతి చెందారు. CM చంద్రబాబు సహాయక చర్యలకు ఆదేశించారు.