Duofit Summer Camp : ప్రగతి నగర్ లో ముగిసిన డ్యుయోఫిట్ సమ్మర్ క్యాంప్.. విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం
ప్రగతి నగర్ ప్రశాంతి హిల్స్ పార్క్ లో డ్యుయోఫిట్ కోచ్ నిఖిత ఆధ్వర్యంలో జరిగిన ఉచిత సమ్మర్ క్యాంప్ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
ప్రగతి నగర్ ప్రశాంతి హిల్స్ పార్క్ లో డ్యుయోఫిట్ కోచ్ నిఖిత ఆధ్వర్యంలో జరిగిన ఉచిత సమ్మర్ క్యాంప్ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
కోటి రూపాయల భీమా డబ్బుల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపాడు ఒక కిరాతక భర్త.
తాడి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో గౌడుల సాంప్రదాయాలను కార్పొరేట్ సంస్థలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
మంచు మనోజ్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిధిగా విచ్చేసి మంచు మనోజ్ దంపతుల సేవలను అభినందించారు.
శ్రీ ఎస్ పీ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు. మే 5 నుంచి ప్రారంభం కానున్న ఈ తరగతుల్లో స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్స్ నేర్పించనున్నారు.
చనిపోయిన అక్క ఖాతాలోని రూ.20 వేల కోసం అధికారులు తిప్పించుకోవడంతో.. ఏకంగా సమాధి తవ్వి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు.
తన 70 ఎకరాల భూమిలో అడవిని పెంచిన ప్రముఖ పర్యావరణవేత్త దుశ్శర్ల సత్యనారాయణపై దాడి జరిగింది.
టాలీవుడ్ నటి అషు రెడ్డిపై రూ. 9.35 కోట్ల భారీ చీటింగ్ కేసు నమోదైంది. పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసినట్లు సీసీఎస్ పోలీసులకు బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారు.
మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ నిరసన ర్యాలీ జరిగింది. భార్గవి రెడ్డి, కాసాని సంతోష్ పాల్గొని కాంగ్రెస్ తీరును విమర్శించారు.
జగద్గిరిగుట్ట వాంబే హౌస్ కాలనీలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ హామీ ఇచ్చారు.
మహిళా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరగకూడదని, 50 శాతం సబ్ కోటా ఇవ్వాలని చీకూరి లీలావతి కోరారు.
నిజాంపేట్ సర్కిల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.