Skip to content

అన్యాయాన్ని ప్రశ్నించడమే భగత్ సింగ్ కు ఇచ్చే ఘనమైన నివాళి: సిపిఐ నేత ఉమా మహేష్

CPI Medchal district secretary Uma Mahesh and other leaders paying tributes to Bhagat Singh statue in Jagadgirigutta on his 95th death anniversary

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఎదిరించడమే స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ (Bhagat Singh) కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ జగద్గిరిగుట్టలో (Jagadgirigutta) జరిగిన వర్ధంతి సభలో స్పష్టం చేశారు.

భావి తరాల తీర్చిదిద్దే బాధ్యత మనందరిది.. విద్యా వ్యవస్థపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కీలక వ్యాఖ్యలు!

జీడిమెట్లలో పాఠశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.

భావి తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత మనందరిది అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. జీడిమెట్ల గ్రామంలో నూతన పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యా వ్యవస్థపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

జీడిమెట్ల గ్రామంలో ఘనంగా స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు.. పూజల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

జీడిమెట్ల దేవాలయంలో పూజలు చేస్తున్న ఎంపీ ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

కష్టాలు.. కన్నీళ్లు.. కూల్చివేతలు.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన? బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ!

ఎమ్మెల్సీ శంభీపూర్ క్రిష్ణ ప్రెస్ మీట్ ఫోటో - తెలంగాణ బడ్జెట్ పై విమర్శలు

తెలంగాణ బడ్జెట్ 2026 పూర్తిగా మోసపూరితమైనదని, ప్రజలను అంకెల గారడీతో మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అబద్ధమని ధ్వజమెత్తారు.

కార్పొరేట్ సెలూన్లతో చిన్న వ్యాపారుల జీవనోపాధికి గండి: MLC తీన్మార్ మల్లన్నకు నాయి బ్రాహ్మణుల వినతి!

MLC తీన్మార్ మల్లన్నకు వినతిపత్రం అందజేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు.

హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీకి విస్తరిస్తున్న కార్పొరేట్ సెలూన్ల వల్ల చిన్న చిన్న కటింగ్ షాపుల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమ జీవనోపాధిని కాపాడాలని కోరుతూ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు MLC తీన్మార్ మల్లన్నను ఆశ్రయించారు. ప్రభుత్వం స్పందించకపోవడంపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రమాదానికి గురైన గీతా కార్మికుడికి భరోసా: పరామర్శించిన గౌడ సంఘం నేతలు – ఎమ్మెల్సీ హామీ!

గాయపడిన గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్‌ను పరామర్శిస్తున్న నేతలు.

శాలిగౌరారం మండలం ఊట్కూరులో గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, బాధితుడిని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నేడు పలువురు నేతలు బాధితుడిని పరామర్శించారు.

కూకట్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల జస్వంత్ రావు రంజాన్ సందడి: ముస్లిం సోదరుల విందులో పాల్గొన్న దేశాల్!

కూకట్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు జస్వంత్ రావు రంజాన్ వేడుకల ఫోటో.

కూకట్‌పల్లిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల జస్వంత్ రావు (దేశాల్) రంజాన్ వేడుకల్లో సందడి చేశారు. నియోజకవర్గంలోని పలు కాలనీలలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొని, అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని అల్లాహ్ ను ప్రార్థించారు.

పెంజర్లలో పెను ప్రమాదం: విద్యుత్ తీగలు తగిలి బాణసంచా లారీ దహనం – తృటిలో తప్పిన భారీ ప్రాణనష్టం!

రంగారెడ్డి పెంజర్లలో క్రాకర్స్ లోడు లారీ విద్యుత్ తీగలు తగిలి దహనం - భీభత్సమైన దృశ్యం.

రంగారెడ్డి జిల్లాలో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొత్తూర్ మండలం పెంజర్లలో బాణసంచా (క్రాకర్స్) లోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగులడంతో దహనమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పినా, భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.

మన్యం వీరుడు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు: కేపిహెచ్‌బిలో ఘనంగా చలివేంద్రం ప్రారంభం

కెపిహెచ్‌బిలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పిస్తున్న గొట్టిముక్కల జస్వంత్ రావు, నార్నె శ్రీనివాస్ రావు

మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఉగాది పర్వదినాన కెపిహెచ్‌బిలో బాటసారుల దాహార్తిని తీర్చేలా చలివేంద్రం ఏర్పాటు.

ఘనంగా సుదగోని రాజేష్ గౌడ్ 15వ వర్ధంతి వేడుకలు: అమరుడికి నివాళులర్పించిన గౌడ సంఘం నాయకులు

చెంజర్లలో సుదగోని రాజేష్ గౌడ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న గౌడ సంఘం నాయకులు

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న సుదగోని రాజేష్ గౌడ్ 15వ వర్ధంతి వేడుకలు మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని అమరుడికి నివాళులర్పించారు.

Nalgonda : రైతన్నకు సాగు భరోసా: సబ్సిడీపై మినీ ట్రాక్టర్ల పంపిణీ.. కలెక్టర్ చంద్రశేఖర్ కీలక పిలుపు

నల్గొండలో ఉద్యాన మిషన్ సబ్సిడీతో మినీ ట్రాక్టర్ల పంపిణీ – కలెక్టర్ బి. చంద్రశేఖర్ రిబ్బన్ కట్

నల్గొండలో ఉద్యాన రైతులకు మినీ ట్రాక్టర్లు, కూరగాయల కిట్లు సబ్సిడీతో పంపిణీ. సోనాలికా బాగ్‌బాన్ ట్రాక్టర్‌తో సాగు సులభం, ఖర్చు తగ్గుతుంది.

గీత కార్మిక సొసైటీలకు గోల్డెన్ ఛాన్స్: నీరా కేఫ్ లీజు టెండర్ల గడువు పెంపు.. గౌడ జాతికి కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం

హైదరాబాద్ నీరా కేఫ్ మరియు తాటి తోటతో గీత కార్మికుల ఫోటో - టెండర్ గడువు పెంపు.

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్ మరియు అనుబంధ కమర్షియల్ షాపుల లీజుకు సంబంధించిన టెండర్ దాఖలు గడువును తెలంగాణ గౌడ కార్పొరేషన్ పొడిగించింది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 25.