ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏబీవీపీ అండ : షాపూర్ నగర్లో ఉచిత పరీక్ష సామగ్రి పంపిణీ
షాపూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేసి పరీక్షలపై అవగాహన కల్పించారు.
షాపూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేసి పరీక్షలపై అవగాహన కల్పించారు.
నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ను శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకలగా కలిసి శ్రీ పరాభవ నామ సంవత్సర నూతన పంచాంగాన్ని అందజేశారు.
మహబూబాబాద్ లో మార్చి 14న ప్రతిష్టాత్మకంగా జరగనున్న గౌడ ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ కు తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం నేతలు మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు.
తెలంగాణలో అక్రమ ఇసుక తవ్వకాలపై విజిలెన్స్ శాఖ కొరడా ఝుళిపించింది, పక్కా సమాచారంతో మూడు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేసి భారీగా ఇసుకను మరియు వాహనాలను సీజ్ చేసింది.
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం చాటుతూ బాచుపల్లి కార్యాలయంలో ఎండి జాకీర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
”స్త్రీ లేకపోతే సృష్టి లేదు” అనే నినాదంతో నిజాంపేట్ లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 150 మంది పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ రంగరాయ ప్రసాద్ ప్రత్యేకంగా సన్మానించారు.
నిజాంపేట్లో దోమల సమస్యపై బీజేపీ నిరసన గళం విప్పింది. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన నాయకులు, తక్షణమే ఫాగింగ్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కలిసి సత్కరించారు.
వాసవి క్లబ్ మరియు నల్లమల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న మహిళా దినోత్సవ వేడుకలకు కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిర్వాహకులు ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పాఠశాలల బాధ్యత ఎంతో ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సుభాష్ నగర్లో నూతన విద్యాసంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను వివరించారు.
మేడ్చల్ జిల్లా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ చేరికతో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
నిజాంపేట్ ప్రగతినగర్ లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. రంగరాయ ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.