దూలపల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి జాతర: పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ
దూలపల్లి డివిజన్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరలో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో ముచ్చటించారు.
దూలపల్లి డివిజన్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరలో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో ముచ్చటించారు.
మల్లంపేట్లో మైనారిటీ సమాజం నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచిందని తెలిపారు.
బొంతపల్లి వీరభద్ర స్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన స్వామివారి కళ్యాణంలో కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిజాంపేట్ సర్కిల్ ప్రగతినగర్ ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ఏర్పాటుపై కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. నివాసాల మధ్య మార్కెట్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులు రచ్చ చక్రధర్ డిమాండ్ చేశారు.
బొంతపల్లి వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆయనను ఘనంగా సన్మానించారు.
పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలోని త్రివేణి స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఐలాపూర్ మాణిక్ యాదవ్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాంధీనగర్లో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక ఐక్యతకు ఇఫ్తార్ విందులు ప్రతీకని ఆయన పేర్కొన్నారు.
టీపీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నియామకం! నూతి శ్రీకాంత్ గౌడ్ అభినందనలు. ఓబీసీ రోడ్మ్యాప్పై హాట్ చర్చ.
రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఈద్ కా తోఫా’ పంపిణీ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కొంపల్లి, బహదూర్ పల్లి మసీదుల వద్ద అర్హులైన కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు.
తెలంగాణ బడ్జెట్లో విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ అల్టిమేటం జారీ చేసింది. సుమారు రూ. 9,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించింది.
నిజాంపేటలో బిఆర్ఎస్ నేత రంగరాయ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఎ-ఇఫ్తార్ వేడుకలు జరిగాయి. మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు ఇతర నేతలు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు.