నగర రూపురేఖలు మారాలి: పరిశుభ్రతపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు.. విధుల్లో నిర్లక్ష్యంపై హెచ్చరిక
నగర రూపురేఖలు మార్చాలని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించబోనని అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి.
నగర రూపురేఖలు మార్చాలని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించబోనని అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి.
హల్దీరామ్ స్వీట్స్ సంచలనం: అత్తాపూర్లో ఫంగస్ పట్టిన స్వీట్ల విక్రయం. పోలీసుల FIR నమోదు – మేనేజ్మెంట్ మౌనం.
చంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల. వేల కోట్ల సినీ నష్టానికి కారణమైన పైరసీ నెట్వర్క్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం.
మణికొండ వద్ద ప్రధాన పైప్లైన్ ధ్వంసం కావడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశాలు జారీ చేశారు.
రంజాన్ వేడుకల వేళ హైదరాబాద్ మక్కా మసీదులో భద్రతను పర్యవేక్షించిన సీపీ వి.సి. సజ్జనర్. భక్తుల సౌకర్యార్థం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ.
రీల్స్ పిచ్చితో దేవుడి ముందు మత్తు పదార్థాలను ప్రదర్శించిన యువతపై హైదరాబాద్ సిపి సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ‘ఆపరేషన్ రోప్’ను ముమ్మరం చేశారు. రాజేంద్రనగర్ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ ఆటంకాలు కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
హయత్ నగర్ లోని ప్రాచీన వీరన్న గుట్ట ఆలయంలో ఎల్.బి. నగర్ బీజేపీ నేత, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కాంక్షిస్తూ శివలింగానికి అభిషేకాలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) తొలి కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి జి. సృజన గారు నేడు క్షేత్రస్థాయిలో పర్యటించారు.