టీ20 వరల్డ్ కప్: జింబాబ్వేపై భారత్ ఘనవిజయం, సెమీస్ ఆశలు సజీవం
టీ20 ప్రపంచకప్ లో మస్ట్ విన్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ భారీ విజయం సాధించింది. 256 పరుగుల రికార్డు స్కోరు చేసిన టీమ్ ఇండియా, ప్రత్యర్థిని 184 పరుగులకే కట్టడి చేసింది.
టీ20 ప్రపంచకప్ లో మస్ట్ విన్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ భారీ విజయం సాధించింది. 256 పరుగుల రికార్డు స్కోరు చేసిన టీమ్ ఇండియా, ప్రత్యర్థిని 184 పరుగులకే కట్టడి చేసింది.