Skip to content

కుడికుంట చెరువు సుందరీకరణ అద్భుతం: పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ

మసీదుబండలో కుడికుంట చెరువును ప్రారంభిస్తున్న అరెకపూడి గాంధీ మరియు కల్పన రమేష్

మసీదుబండలోని కుడికుంట చెరువు సుందరీకరణ పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును సాహే ఎన్జీవో మరియు ఇన్ఫోసిస్ సంయుక్తంగా చేపట్టాయి.