వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో ఘోర పేలుడు: 23 మంది కార్మికులు సజీవ దహనం
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘోర ప్రమాదం సంభవించింది. అనధికారిక బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 23 మంది సజీవ దహనమవ్వగా, ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘోర ప్రమాదం సంభవించింది. అనధికారిక బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 23 మంది సజీవ దహనమవ్వగా, ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది.
ఆడబిడ్డల సాధికారత కోసం గచ్చిబౌలిలో 10వ ఎడిషన్ ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’ ప్రారంభమైంది. వేలాది మంది రన్నర్లు ఈ సామాజిక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఇరాన్-గల్ఫ్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా బేస్లే లక్ష్యంగా ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. అబుదాబిలో ఒకరు మృతి చెందగా, భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది.
పాము కనిపిస్తే భయం వద్దు.. అవగాహన ముద్దు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జూలజీ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నేడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇక్రిశాట్ డీజీ డాక్టర్ హిమాన్షు పాఠక్ వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతికతపై ఉపన్యసించనున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రెండో దశ ప్రచారం ప్రారంభమైంది. డ్రైవర్ల కంటి చూపు మెరుగుపరచడం మరియు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారా రోడ్డు భద్రతను పటిష్టం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్కు ఆయన భార్య సంగీత భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సొంత నిధులతో విద్యార్థులకు మోటివేషనల్ క్లాసులు మరియు ఎగ్జామ్ కిట్ల పంపిణీ.
తెలంగాణ సంస్కృతి మరియు కళలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో టీజీ ఆర్టీసీ దేశంలోనే మొదటిసారిగా “GI ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంజీబీఎస్ వేదికగా 6 జిల్లాలకు 6 ప్రత్యేక బస్సులను గవర్నర్ ప్రారంభించారు.
తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు రిటైర్డ్ జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం, పాలు మరియు విద్యా కిట్లు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం నేడు థియేటర్లలోకి వచ్చింది. మరోవైపు ది కేరళ స్టోరీ 2 విడుదలపై కేరళ హైకోర్టు 15 రోజుల స్టే విధించింది
టీ20 ప్రపంచకప్ లో మస్ట్ విన్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ భారీ విజయం సాధించింది. 256 పరుగుల రికార్డు స్కోరు చేసిన టీమ్ ఇండియా, ప్రత్యర్థిని 184 పరుగులకే కట్టడి చేసింది.