జనజీవన స్రవంతిలోకి రావాలి: మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ పిలుపు
మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో 588 మంది లొంగిపోయారని, వారంతా ప్రస్తుతం పునరావాస పథకాలతో గౌరవంగా జీవిస్తున్నారని వెల్లడించారు.


