Skip to content

ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతల స్వీకరణ : విజయవాడలో ఘన సన్మానం

విజయవాడలో కోమటి జయరాంను సన్మానిస్తున్న సత్యప్రసాద్ మరియు ఉపేందర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఎన్నారైల సమస్యల పరిష్కారం, పెట్టుబడుల సాధనపై ఆయన దిశానిర్దేశం చేశారు.