Telangana CM : హైడ్రా, ఈగల్ తర్వాత రేవంత్ సర్కార్ మరో సంచలనం.. కొత్తగా టార్గెట్ చేసిన ఆ ‘మాఫియా’ ఇదే..
తెలంగాణలో హైడ్రా, ఈగల్ తరహాలోనే మరో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ మాఫియా ఆటకట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
