Skip to content

ప్రమాదానికి గురైన గీతా కార్మికుడికి భరోసా: పరామర్శించిన గౌడ సంఘం నేతలు – ఎమ్మెల్సీ హామీ!

గాయపడిన గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్‌ను పరామర్శిస్తున్న నేతలు.

శాలిగౌరారం మండలం ఊట్కూరులో గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, బాధితుడిని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నేడు పలువురు నేతలు బాధితుడిని పరామర్శించారు.