Skip to content

దూలపల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి జాతర: పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ

దూలపల్లి జాతరలో పూజలు నిర్వహిస్తున్న శంభీపూర్ క్రిష్ణ.

దూలపల్లి డివిజన్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరలో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో ముచ్చటించారు.