భారత్ మండపంలో అట్టహాసంగా గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్: 100కు పైగా దేశాల భాగస్వామ్యం
ఫిబ్రవరి 16న ప్రారంభమైన గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ లో భాగంగా ఫిబ్రవరి 19న ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
ఫిబ్రవరి 16న ప్రారంభమైన గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ లో భాగంగా ఫిబ్రవరి 19న ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అత్యంత కీలకమైన మరియు వ్యూహాత్మక వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈశాన్య భారత రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న ఈ ప్రాజెక్ట్ విశేషాలను, వంతెనపై నడుస్తూ ప్రధాని స్వయంగా పరిశీలించారు. రక్షణ మరియు వాణిజ్య పరంగా ఈ వంతెన దేశానికి ఎంతో కీలకం కానుంది.