Skip to content

రాజేంద్రనగర్ బాలికపై అత్యాచారం కేసులో కోర్టు తీర్పు : కీచక టీచర్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష

రంగారెడ్డి జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు వద్ద నిందితుడిని తీసుకెళ్తున్న పోలీసులు (ఊహాజనిత చిత్రం)

రాజేంద్రనగర్‌లో ఎనిమిదేళ్ల క్రితం 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌కు రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది.