Kavitha New Party : కేసీఆర్ తనయ కవిత సంచలన నిర్ణయం.. రాజకీయ పార్టీగా మారనున్న ‘తెలంగాణ జాగృతి’!
తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా మారనుంది. ఏప్రిల్ 25న మునీరాబాద్ లో పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తామని కల్వకుంట్ల కవిత వెల్లడించారు.
తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా మారనుంది. ఏప్రిల్ 25న మునీరాబాద్ లో పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తామని కల్వకుంట్ల కవిత వెల్లడించారు.