Skip to content

పోలీసులు రాత్రంతా అలర్ట్: బైక్‌లు, కార్లు ఆపి తనిఖీలు.. హైదరాబాద్ రోడ్లు సేఫ్ జోన్ అవుతున్నాయా?

సైబరాబాద్ పోలీసులు రాత్రి సమయంలో బాలానగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం - పోలీస్ అధికారులు పత్రాలు పరిశీలిస్తున్నారు

రాత్రి సమయంలో సైబరాబాద్ పోలీసులు బాలానగర్‌లో వాహన తనిఖీలు చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌తో నేర నివారణ, రోడ్ సేఫ్టీ పెంపు లక్ష్యం.

​రూ. 56 లక్షలతో చెక్కేసిన డ్రైవర్.. విమానమెక్కబోతుండగా పోలీసులు ఏం చేశారో తెలుసా?

గచ్చిబౌలి క్యాష్ వ్యాన్ దొంగతనం కేసులో అరెస్టయిన నిందితుడు మరియు పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు.

గచ్చిబౌలిలో ఏటీఎం క్యాష్ వ్యాన్ నుండి రూ. 56 లక్షలతో పరారైన డ్రైవర్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుండి రూ. 34.90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.