Skip to content

ఇగ్నోలో ‘ఐకాన్స్ ఫర్ ఈక్వాలిటీ’ పుస్తకంపై చర్చ: శాంతికి మహనీయుల సందేశాలే దిక్సూచి అన్న శ్యామ్ ప్రసాద్

Shyam Prasad and IGNOUTA members during Icons For Equality book discussion at IGNOU

ప్రపంచ శాంతికి బుద్ధుడు, గురునానక్, వివేకానందుల బోధనలే మార్గదర్శకమని సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు, ఢిల్లీ ఇగ్నోలో జరిగిన ‘ఐకాన్స్ ఫర్ ఈక్వాలిటీ’ పుస్తక చర్చా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.