MILAN 2026 : భారత జలాంతర్గామిని గుర్తించి రికార్డు సృష్టించిన ఫిలిప్పీన్స్ యుద్ధనౌక.. 33 దేశాల్లో ఏకైక నౌకగా ఘనత
విశాఖపట్నం వద్ద జరిగిన మిలన్ 2026 విన్యాసాల్లో 33 దేశాలు పాల్గొనగా, భారత జలాంతర్గామిని గుర్తించిన ఏకైక నౌకగా ఫిలిప్పీన్స్ యుద్ధనౌక చరిత్ర సృష్టించింది.
