Hyderabad : యుద్ధ భయంతో పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తిన జనం.. గంటల తరబడి భారీ క్యూలు
యుద్ధ భయంతో హైదరాబాద్లో పెట్రోల్ కోసం జనం ఎగబడుతున్నారు. సరఫరా సాఫీగా ఉందని, రూమర్లు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.
యుద్ధ భయంతో హైదరాబాద్లో పెట్రోల్ కోసం జనం ఎగబడుతున్నారు. సరఫరా సాఫీగా ఉందని, రూమర్లు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధం (Iran War 2026) కారణంగా భారత్ 60% ఇంధన దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉందని ప్రధాని మోడీ లోక్సభలో హెచ్చరించారు.