Skip to content

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సంచలనం: కేజ్రీవాల్, కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi High Court issues notices to Arvind Kejriwal and K Kavitha in liquor scam

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది, సీబీఐ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది