కుత్బుల్లాపూర్ : గాంధీనగర్లో ఘనంగా ఇఫ్తార్ విందు – ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాంధీనగర్లో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక ఐక్యతకు ఇఫ్తార్ విందులు ప్రతీకని ఆయన పేర్కొన్నారు.
