Skip to content

Telangana Politics : రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్.. ఆ మంత్రిపై గవర్నర్‌కు ఫిర్యాదు.. రాజ్ భవన్‌లో అసలేం జరిగింది..

KTR and BRS leaders outside Raj Bhavan

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాలపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ బహిరంగ సవాల్ విసిరారు.