Nizam College : నిజాం కాలేజీలో ‘వన్యప్రాణి’ సందడి.. ముఖ్య అతిథిగా బి.ఎస్.ఐ సైంటిస్ట్ డాక్టర్ పాండా
నిజాం కాలేజీలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా బాటనీ విభాగం ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు. సైంటిస్ట్ డాక్టర్ ఎస్.ఆర్.పి. పాండా ప్రసంగించనున్నారు.
