Telangana Politics : మంత్రి కొడుకు అరాచకం.. కోటి ఎకరాలపై సర్కార్ కన్ను.. కదిలిన కేటీఆర్ బృందం సంచలన ఆరోపణల వెనుక వాస్తవాలివే
వట్టినాగులపల్లిలో భూకబ్జాలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి కుమారుడు అరాచకాలకు పాల్పడుతున్నారని, అధికారులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు.
