భవన్స్ వివేకానంద కళాశాలలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026’: అత్యవసర స్థితి పాఠాలపై చర్చ
సైనిక్ పురి భవన్స్ వివేకానంద కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అత్యవసర స్థితి పాఠాలు మరియు ప్రజాస్వామ్యంపై ప్రసంగించారు
