Skip to content

అట్టహాసంగా ప్రారంభమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ మహాభియాన్ 2026

హైదరాబాద్‌లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ మహాభియాన్ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న ఎన్. రామచందర్ రావు మరియు జాతీయ నేతలు.

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యశాల హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. జాతీయ నేతలు బి.ఎల్. సంతోష్, తరుణ్ చుగ్‌లతో కలిసి పార్టీ నేత ఎన్. రామచందర్ రావు బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించారు. దక్షిణాదిలో పార్టీ పటిష్టతే లక్ష్యంగా ఈ శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి.