వాంఖడేలో భారత్ విశ్వరూపం: ఇంగ్లాండ్ను చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరిన సూర్య సేన
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్-2లో ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో తలపడనుంది.
