అహ్మదాబాద్లో భారత్ కుప్పకూలింది! సౌతాఫ్రికా 76 రన్స్ భీకర విజయం – బుమ్రా మ్యాజిక్ విఫలం, సెమీ రేసులో ఇబ్బంది
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమ్ ఇండియా 111 పరుగులకే కుప్పకూలింది.

