ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సంచలనం: కేజ్రీవాల్, కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది, సీబీఐ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది
