Skip to content

అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన: ఏపీ టెక్నాలజీ భవిష్యత్తుకు సరికొత్త దిశ!

గన్నవరం విమానాశ్రయంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న మంత్రి నారా లోకేష్.

అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన సందడి నెలకొంది. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు. ఏఐ పాలన, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకోనుంది.