Skip to content

Ram Charan : గాయపడినా తగ్గని రామ్ చరణ్ వేగం.. కంటికి కుట్లు పడినా సెట్స్ లోకి ఎంట్రీ

Ram Charan with eye bandage on Peddi movie sets.

‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ కంటికి గాయమైంది. కుట్లు పడినా సరే పుట్టినరోజు నాడు షూటింగ్‌లో పాల్గొని అభిమానులను పలకరించారు.

Telangana Police : డయల్ 100/112 ఐవీఆర్ఎస్ విధానంపై స్పష్టతనిచ్చిన టీజీఐసీసీసీ

TGiCCC Director clarification on Dial 100 IVRS system.

తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఉపయోగిస్తున్న డయల్ 100 ఐవీఆర్ఎస్ విధానంపై టీజీఐసీసీసీ డైరెక్టర్ స్పష్టతనిచ్చారు. 98.7 శాతం స్పామ్ కాల్స్ వస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

Strait of Hormuz: అమెరికాకు షాక్.. భారత్ కు ‘హోర్ముజ్’ గిఫ్ట్ ఇచ్చిన ఇరాన్!

PM Modi and Iran Foreign Minister Abbas Araghchi

టెహ్రాన్, సూర్య న్యూస్, వెబ్ డెస్క్ :ఇరాన్ (Iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ (India) తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు ఇరాన్ భారీ ఊరటనిచ్చింది. వ్యూహాత్మకమైన హోర్ముజ్… 

Panic Buying: హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు.. అసలు నిజం ఏంటి?

Heavy rush at Hyderabad petrol bunks news image

హైదరాబాద్‌లో పెట్రోల్ కోసం వాహనదారుల అవస్థలు. రూమర్స్ నమ్మవద్దని అధికారుల హెచ్చరిక.

ANDHRA PRADESH : మార్కాపురం బస్ ప్రమాదం: ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 10–12 మంది మృతి; CM చంద్రబాబు దిగ్భ్రాంతి

Markapuram Bus Accident March 24 2026 Image

మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో 10-12 మంది మృతి చెందారు. CM చంద్రబాబు సహాయక చర్యలకు ఆదేశించారు.

Cyber Fraud : MLA-కి ఫేక్ RTA చల్లాన్ ఫ్రాడ్.. 12 లక్షలు కోల్పోయిన జనసేన ఎమ్మెల్యే.. వైరల్ వార్తల వెనుక నిజమెంత?

Janasena MLA Chirri Balaraju Cyber Fraud News Image

ఫేక్ వాట్సాప్ లింక్ ద్వారా రూ. 12 లక్షలు పోగొట్టుకున్న జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల వెనుక అసలు నిజం ఇది.

Nizam College : నిజాం కాలేజీలో ‘వన్యప్రాణి’ సందడి.. ముఖ్య అతిథిగా బి.ఎస్.ఐ సైంటిస్ట్ డాక్టర్ పాండా

World Wildlife Day Event Nizam College Hyderabad

నిజాం కాలేజీలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా బాటనీ విభాగం ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు. సైంటిస్ట్ డాక్టర్ ఎస్.ఆర్.పి. పాండా ప్రసంగించనున్నారు.