Skip to content

సర్కార్‌పై ఏబీవీపీ సమరశంఖం: విద్యారంగానికి 15% బడ్జెట్ ఇవ్వాల్సిందే.. లేదంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు!

కూకట్‌పల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ నాగేష్ మరియు బృందం

తెలంగాణ బడ్జెట్‌లో విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ అల్టిమేటం జారీ చేసింది. సుమారు రూ. 9,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించింది.

తెలంగాణ హోంగార్డులకు గుడ్ న్యూస్: 17,992 మంది ‘రాష్ట్ర స్థాయి దళాలు’గా నియామకం.. ఇకపై భారీ మార్పులు!

రాష్ట్ర స్థాయి దళాలుగా నియమితులైన తెలంగాణ హోంగార్డులు

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలకు మరింత గుర్తింపునిస్తూ, 17,992 మందిని ‘రాష్ట్ర స్థాయి దళాలు’ (State Level Forces)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో భద్రత మరింత పటిష్టం కానుంది.

రేపటి నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు: 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు.. నిమిషం నిబంధన అమల్లోకి!

పరీక్ష రాస్తున్న పదో తరగతి విద్యార్థులు

తెలంగాణలో ఈనెల 14 నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలుకానున్నాయి. మొత్తం 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా, హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ వంటి అధునాతన సౌకర్యాలను విద్యాశాఖ కల్పించింది.

ఓయూలో ‘ది కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్’ పుస్తకావిష్కరణ: రేపు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న వీసీ

ది కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్ పుస్తకావిష్కరణ పోస్టర్

ఓయూ కెమిస్ట్రీ విభాగంలో రేపు ‘ది కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్’ పుస్తకావిష్కరణ జరగనుంది. ఒక సామాన్య విద్యార్థి అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగిన స్పూర్తిదాయక ప్రస్థానమే ఈ పుస్తకం.

క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల: నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ క్రీడా పాఠశాలల ప్రవేశ ప్రకటన

తెలంగాణలోని క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది, మార్చి 4వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మండల స్థాయి నుంచి ఎంపిక పోటీలు నిర్వహిస్తారు

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో విజయవంతంగా పాములపై అవగాహన సదస్సు

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో పామును ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తున్న దృశ్యం

జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో జువాలజీ విభాగం ఆధ్వర్యంలో పాములపై అవగాహన సదస్సు నిర్వహించారు. పర్యావరణంలో పాముల ప్రాముఖ్యతను వీసీ ఘంటా చక్రపాణి వివరించారు.

​”సర్పాల రహస్యాలు.. రక్షణ మార్గాలు” : అంబేద్కర్ వర్సిటీలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అవగాహన కార్యక్రమం

అంబేద్కర్ వర్సిటీలో పామును పట్టుకుని అవగాహన కల్పిస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ప్రతినిధులు

పాము కనిపిస్తే భయం వద్దు.. అవగాహన ముద్దు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జూలజీ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నేడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీలో రేపు ‘జాతీయ సైన్స్ దినోత్సవం’

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రధాన పరిపాలనా భవనం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇక్రిశాట్ డీజీ డాక్టర్ హిమాన్షు పాఠక్ వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతికతపై ఉపన్యసించనున్నారు.

తెలంగాణలో ఫీజుల నియంత్రణకు భారీ కసరత్తు: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యా విధానం నివేదిక అందజేస్తున్న ఆకునూరి మురళి మరియు కమిటీ సభ్యులు

తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు రిటైర్డ్ జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం, పాలు మరియు విద్యా కిట్లు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

విద్యార్థిని పట్ల కానిస్టేబుల్ ఉదారత : బైక్‌పై ఎక్కించుకుని పరీక్షా కేంద్రానికి చేర్చిన వెంకటేశ్

బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్ విద్యార్థినితో ఉన్న దృశ్యం

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం తెలియక ఇబ్బంది పడుతున్న విద్యార్థినిని బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్ తన బైక్‌పై ఎక్కించుకుని మాసబ్ ట్యాంక్ లోని సెంటర్‌కు సకాలంలో చేర్చారు

పోలీస్ కొలువుల రాతపరీక్షకు ముహూర్తం ఖరారు: నేటి నుంచే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్

తెలంగాణ పోలీస్ ఎఫ్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్ పరీక్షల సమాచారం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఎఫ్ఎస్ఎల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 5 నుంచి 7 వరకు జరిగే ఈ పరీక్షల నిబంధనలు మరియు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ వివరాలు.

ఉద్యోగ, పెన్షనర్ల దశాబ్దాల కల నెరవేర్చిన రేవంత్ సర్కార్: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జేఏసీ నాయకులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు.

ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స మరియు భారీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.