Skip to content

CM Revanth Reddy : ఇక్రిశాట్ విషయంలో సీఎం పప్పులో కాలేశారా? తీవ్ర స్థాయిలో ఏకిపారేసిన మాజీ మంత్రి..

CM Revanth Reddy and Harish Rao political controversy conceptual image

పటాన్ చెరులోని ఇక్రిశాట్ సంస్థను అమెరికా ప్రభుత్వ సంస్థగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీస వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి రాష్ట్ర పరువు తీయకండి అని ఆయన చురకలు అంటించారు.

Tollywood News : ఆ కష్టకాలంలో ఆదుకున్నాడు.. కన్నీరు పెట్టుకున్న నటి హేమ.. మెగాస్టార్ చేసిన సాయం ఏంటంటే..

Actress Hema and Megastar Chiranjeevi

బెంగళూరు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ సాధించిన నటి హేమ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి తనకు ఎలా అండగా నిలిచారో ఆమె వివరించారు.

BRAOU PG Exams 2026 : అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ పీజీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

BRAOU PG Exams 2026 Notification Document

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 8వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు ఏప్రిల్ 13లోపు ఫీజు చెల్లించాలి.

Chiranjeevi : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi and Rajendra Prasad Padma Shri Felicitation

రాజేంద్ర ప్రసాద్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ పద్మశ్రీ వచ్చినందుకు చిరంజీవి అభినందనలు తెలిపారు.

CM Revanth Reddy : మూసీ ఒడ్డున రూ. 700 కోట్లతో ఓంకారేశ్వరాలయం.. శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

CM Revanth Reddy lays foundation stone for Omkareshwara temple at Musi river.

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సరికొత్త ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గండిపేట మండలంలోని మంచిరేవుల వద్ద మూసీ నది (Musi River) ఒడ్డున భారీ ఓంకారేశ్వర గుడి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)… 

రామ్ చరణ్ ‘స్వామి మాల’ విరమణ: అయోధ్య రాముడి సాక్షిగా.. చిరంజీవి, సురేఖ, అంజనా దేవి తీసుకున్న అరుదైన ఆశీర్వాదం!

రామ్ చరణ్ (Ram Charan) అయ్యప్ప దీక్ష విరమణ హోమం చేస్తుండగా వెనుక నిలబడి చూస్తున్న చిరంజీవి (Chiranjeevi), సురేఖ

రామ్ చరణ్ తన 41వ పుట్టినరోజు మరియు శ్రీరామనవమి సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్షను విరమించి, చిరంజీవి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Telangana Police : డయల్ 100/112 ఐవీఆర్ఎస్ విధానంపై స్పష్టతనిచ్చిన టీజీఐసీసీసీ

TGiCCC Director clarification on Dial 100 IVRS system.

తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఉపయోగిస్తున్న డయల్ 100 ఐవీఆర్ఎస్ విధానంపై టీజీఐసీసీసీ డైరెక్టర్ స్పష్టతనిచ్చారు. 98.7 శాతం స్పామ్ కాల్స్ వస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

Panic Buying: హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు.. అసలు నిజం ఏంటి?

Heavy rush at Hyderabad petrol bunks news image

హైదరాబాద్‌లో పెట్రోల్ కోసం వాహనదారుల అవస్థలు. రూమర్స్ నమ్మవద్దని అధికారుల హెచ్చరిక.

Nizam College : నిజాం కాలేజీలో ‘వన్యప్రాణి’ సందడి.. ముఖ్య అతిథిగా బి.ఎస్.ఐ సైంటిస్ట్ డాక్టర్ పాండా

World Wildlife Day Event Nizam College Hyderabad

నిజాం కాలేజీలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా బాటనీ విభాగం ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు. సైంటిస్ట్ డాక్టర్ ఎస్.ఆర్.పి. పాండా ప్రసంగించనున్నారు.

Hyderabad : యుద్ధ భయంతో పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తిన జనం.. గంటల తరబడి భారీ క్యూలు

Heavy crowd and long queues at Hyderabad petrol pumps due to war rumors

యుద్ధ భయంతో హైదరాబాద్‌లో పెట్రోల్ కోసం జనం ఎగబడుతున్నారు. సరఫరా సాఫీగా ఉందని, రూమర్లు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.

గుత్తా సుఖేందర్ రెడ్డికి గౌడ సంఘం వినతిపత్రం: సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన

Telangana Gouda Sankshema Sangham leaders giving memorandum to Council Chairman Gutha Sukender Reddy

కల్లు గీత కార్మికులు మరియు గౌడన్నల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి (Gutha Sukender Reddy) తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం (Gouda Sankshema Sangham) నేతలు వినతిపత్రం అందజేశారు.