Skip to content

‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్: డ్రైవర్లకు కంటి పరీక్షలు.. రోడ్డు భద్రతపై జాయింట్ CP అవగాహన

హైదరాబాద్‌లో ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రెండో దశ ప్రచారం ప్రారంభమైంది. డ్రైవర్ల కంటి చూపు మెరుగుపరచడం మరియు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారా రోడ్డు భద్రతను పటిష్టం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

​నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ సమస్యలపై కొలన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి: సానుకూల స్పందన

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్ నివాసులు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ మరియు తాగునీటి సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.

బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు ‘విన్యాసం’: కేరళ స్టోరీ 2 విడుదలపై హైకోర్టు స్టే

విష్ణు విన్యాసం మూవీ పోస్టర్ మరియు శ్రీవిష్ణు స్టిల్స్

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం నేడు థియేటర్లలోకి వచ్చింది. మరోవైపు ది కేరళ స్టోరీ 2 విడుదలపై కేరళ హైకోర్టు 15 రోజుల స్టే విధించింది

పోలీసులు రాత్రంతా అలర్ట్: బైక్‌లు, కార్లు ఆపి తనిఖీలు.. హైదరాబాద్ రోడ్లు సేఫ్ జోన్ అవుతున్నాయా?

సైబరాబాద్ పోలీసులు రాత్రి సమయంలో బాలానగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం - పోలీస్ అధికారులు పత్రాలు పరిశీలిస్తున్నారు

రాత్రి సమయంలో సైబరాబాద్ పోలీసులు బాలానగర్‌లో వాహన తనిఖీలు చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌తో నేర నివారణ, రోడ్ సేఫ్టీ పెంపు లక్ష్యం.

విద్యార్థిని పట్ల కానిస్టేబుల్ ఉదారత : బైక్‌పై ఎక్కించుకుని పరీక్షా కేంద్రానికి చేర్చిన వెంకటేశ్

బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్ విద్యార్థినితో ఉన్న దృశ్యం

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం తెలియక ఇబ్బంది పడుతున్న విద్యార్థినిని బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్ తన బైక్‌పై ఎక్కించుకుని మాసబ్ ట్యాంక్ లోని సెంటర్‌కు సకాలంలో చేర్చారు

నకిలీ అనుమతులకు హైడ్రా బ్రేక్ : నెక్నాంపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

నెక్నాంపూర్‌లో హైడ్రా అధికారుల ఆక్రమణల తొలగింపు దృశ్యం

నెక్నాంపూర్ లోని డాక్టర్ వైఎస్ఆర్ ఎన్‌క్లేవ్ లో రూ.54 కోట్ల విలువైన 2700 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు

గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ IVF సెంటర్‌లో మొదటి బిడ్డ జన్మ – రాష్ట్ర ఆరోగ్య శాఖకు చారిత్రక విజయం

గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ IVF సెంటర్‌లో మొదటి బిడ్డ జననం – ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందనలు

గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ IVF సెంటర్‌లో మొదటి బిడ్డ జన్మించింది. ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ టీమ్‌ను అభినందించారు. తెలంగాణ ఆరోగ్య శాఖకు చారిత్రక విజయం.

హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్: ఆ 1310 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి?

"కూకట్‌పల్లి సున్నం చెరువు భూమి వివాదం – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్‌కు సవాల్

కూకట్‌పల్లి సున్నం చెరువు 1310 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్‌కు సవాల్ – భూమి ఎక్కడ ఉందో బహిర్గతం చేయాలని డిమాండ్

జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం: దగ్ధమైన మంగళ గౌరీ షాపింగ్ మాల్

జూబ్లీహిల్స్ మంగళ గౌరీ షాపింగ్ మాల్ అగ్నిప్రమాద దృశ్యం

జూబ్లీహిల్స్ లోని మంగళ గౌరీ షాపింగ్ మాల్ లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది మూడు ఫైర్ టెండర్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది

​’నీ ఇష్టం శ్రీకాంత్’.. నాని నమ్మకానికి దర్శకుడు ఎమోషనల్: నెట్టింట వైరల్ అవుతున్న శ్రీకాంత్ ఓదెల పోస్ట్

నాని మరియు శ్రీకాంత్ ఓదెల షూటింగ్ సెట్‌లో కలిసి ఉన్న ఫోటో.

‘నీ ఇష్టం శ్రీకాంత్’ అనే మాట తనలో ఎంతటి బాధ్యతను నింపిందో వివరిస్తూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల హీరో నానిపై తనకున్న కృతజ్ఞతను చాటుకున్నారు. ది ప్యారడైజ్ షూటింగ్ విశేషాలను పంచుకుంటూ నానికి బర్త్‌డే విషెస్ చెప్పారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్: రెండు రోజుల్లో 492 మందిపై కేసులు నమోదు

Hyderabad Traffic Police conducting drunk and drive test on a motorist

రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 20, 21 తేదీల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 492 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

10 ఏళ్ల తెలంగాణ సాహితి ప్రయాణం: హైదరాబాద్‌లో వైభవోత్సవాలు

తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్యోత్సవాలు 2026 పోస్టర్ – ఏ.వి. కళాశాలలో ఫిబ్రవరి 21-22న జరిగే సాహిత్యోత్సవాలు, డా. రియాజ్, నందిని సిధారెడ్డి తదితరులు

తెలంగాణ సాహితి 10 ఏళ్ల దశాబ్ది సంబరాల్లో హైదరాబాద్‌లోని ఏ.వి. కళాశాలలో ఫిబ్రవరి 21-22న సాహిత్యోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డా. రియాజ్, నందిని సిధారెడ్డి తదితర ప్రముఖులతో కవిసమ్మేళనాలు, చర్చాగోష్టీలు, పుస్తకావిష్కరణలు – సాహిత్యాభిమానులకు అరుదైన అవకాశం!