పటాన్చెరులో ఘనంగా ఇఫ్తార్ విందు : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు.
నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ను శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకలగా కలిసి శ్రీ పరాభవ నామ సంవత్సర నూతన పంచాంగాన్ని అందజేశారు.
రాజకీయ యోధుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన ఆయన ప్రస్థానం తెలుగు రాజకీయాల్లో చిరస్మరణీయం.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని కేటీఆర్ విమర్శించారు. ప్రజల తీర్పును అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు సీజే అపరేష్ కుమార్ ఆయనతో తెలుగులో ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను తగిన ఆధారాలు లేవంటూ కొట్టివేశారు.
మహబూబాబాద్ లో మార్చి 14న ప్రతిష్టాత్మకంగా జరగనున్న గౌడ ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ కు తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం నేతలు మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు.
తెలంగాణలో అక్రమ ఇసుక తవ్వకాలపై విజిలెన్స్ శాఖ కొరడా ఝుళిపించింది, పక్కా సమాచారంతో మూడు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేసి భారీగా ఇసుకను మరియు వాహనాలను సీజ్ చేసింది.
చందానగర్ పరిధిలోని భవానీపురంలో ప్రభుత్వ పార్కు స్థలంలో ఏకంగా జీహెచ్ఎంసీ ప్రహరీనే పునాదిగా చేసి ఇల్లు కట్టేందుకు యత్నించిన కబ్జాదారులకు హైడ్రా భారీ షాకిచ్చింది.
సకల జనుల సమ్మె సమయంలో నమోదైన కేసుపై నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది కేసీఆర్, కేటీఆర్ లకు ఈ తీర్పుతో ఊరట లభించిందా లేక షాక్ తగిలిందా అనే పూర్తి వివరాలు.
కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మూడవ విడత దర్యాప్తు కోసం హాజరు కావాలని టీవీకే అధినేత విజయ్ కు సీబీఐ తాజా సమన్లు జారీ చేసింది, ఈ విచారణకు సమయం కావాలని విజయ్ సీబీఐని కోరారు.
ప్రపంచ శాంతికి బుద్ధుడు, గురునానక్, వివేకానందుల బోధనలే మార్గదర్శకమని సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు, ఢిల్లీ ఇగ్నోలో జరిగిన ‘ఐకాన్స్ ఫర్ ఈక్వాలిటీ’ పుస్తక చర్చా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.