Skip to content

మన్యం వీరుడు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు: కేపిహెచ్‌బిలో ఘనంగా చలివేంద్రం ప్రారంభం

కెపిహెచ్‌బిలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పిస్తున్న గొట్టిముక్కల జస్వంత్ రావు, నార్నె శ్రీనివాస్ రావు

మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఉగాది పర్వదినాన కెపిహెచ్‌బిలో బాటసారుల దాహార్తిని తీర్చేలా చలివేంద్రం ఏర్పాటు.

సర్కార్‌పై ఏబీవీపీ సమరశంఖం: విద్యారంగానికి 15% బడ్జెట్ ఇవ్వాల్సిందే.. లేదంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు!

కూకట్‌పల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ నాగేష్ మరియు బృందం

తెలంగాణ బడ్జెట్‌లో విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ అల్టిమేటం జారీ చేసింది. సుమారు రూ. 9,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించింది.