Skip to content

ప్రగతినగర్ భారీ అగ్నిప్రమాదం: బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

ప్రగతినగర్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న నిజాంపేట్ బీఆర్ఎస్ నేతలు

నిజాంపేట్ ప్రగతినగర్ లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. రంగరాయ ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.