Skip to content

Harish Rana : 13 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా మృతి

Harish Rana who passed away after 13 years in coma at AIIMS Delhi

దేశంలోనే మొట్టమొదటి సారిగా సుప్రీంకోర్టు అనుమతించిన కారుణ్య మరణం (Passive Euthanasia) కేసులో హరీష్ రాణా (Harish Rana) మృతి చెందారు. 13 ఏళ్ల పాటు కోమాలో ఉన్న ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.