Skip to content

రంగరాయ ప్రసాద్‌ను కలిసిన శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు: శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం అందజేత

నిజాంపేట్ బీఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్‌కు శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని అందజేస్తున్న శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం సభ్యులు.

నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్‌ను శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకలగా కలిసి శ్రీ పరాభవ నామ సంవత్సర నూతన పంచాంగాన్ని అందజేశారు.

స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

స్పీకర్ నిర్ణయంపై తీవ్రంగా స్పందిస్తున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని కేటీఆర్ విమర్శించారు. ప్రజల తీర్పును అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.