Chiranjeevi : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
రాజేంద్ర ప్రసాద్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ పద్మశ్రీ వచ్చినందుకు చిరంజీవి అభినందనలు తెలిపారు.
రాజేంద్ర ప్రసాద్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ పద్మశ్రీ వచ్చినందుకు చిరంజీవి అభినందనలు తెలిపారు.
రామ్ చరణ్ తన 41వ పుట్టినరోజు మరియు శ్రీరామనవమి సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్షను విరమించి, చిరంజీవి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. తన బావలు చిరంజీవి, నాగబాబులతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’ను ప్రారంభించారు. నటుడు సూర్య అగరం ఫౌండేషన్ స్ఫూర్తితో ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహం శంషాబాద్లో వైభవంగా జరిగింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్వయంగా విచ్చేసి నూతన వధూవరులను దీవించారు.