Skip to content

పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి: జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థులతో సంభాషిస్తున్న దృశ్యం

పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రత ఉండాలని జగిత్యాల కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు: కోరుట్ల మండలంలో జరిపిన తనిఖీల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి