మానవత్వం మంటగలిసిన వేళ: 90 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలోని పునాసా ప్రాంతంలో 90 ఏళ్ల వృద్ధురాలిపై ముసుగులు ధరించిన నలుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు – ఈ దారుణ ఘటనపై ప్రత్యేక బృందాలతో పోలీసుల దర్యాప్తు (Khandwa Crime News Telugu)
