Skip to content

K Annamalai : బీజేపీని వీడిన 24 గంటల్లోనే సంచలనం.. అన్నామలై కొత్త ఉద్యమానికి క్యూ కట్టిన 14 లక్షల మంది

K Annamalai starts We the Leaders movement

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న కె. అన్నామలై కొత్త ఉద్యమం ‘వి ద లీడర్స్’. ఆన్లైన్ ద్వారా అనూహ్యంగా 24 గంటల్లో 14 లక్షల మంది చేరిక. 2029, 2031 ఎన్నికలే లక్ష్యంగా ఆయన కార్యాచరణ.