Skip to content

Tirupati – Srikakulam Train : తిరుపతికి నేరుగా రైలు.. శ్రీకాకుళం ప్రజల 75 ఏళ్ల కల సాకారం!

Minister Ram Mohan Naidu flagging off Srikakulam to Tirupati Humsafar Express.

శ్రీకాకుళం జిల్లా ప్రజల 75 ఏళ్ల కల నెరవేరింది. తిరుపతికి నేరుగా హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను కేంద్ర మంత్రి రామ్‌మోహన్ నాయుడు ప్రారంభించారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు: భారత్ నుంచి వేల సంఖ్యలో విమానాలు రద్దు. ఎన్ని వేలో తెలుసా..?

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల భారత్ నుంచి రద్దయిన విమానాల వివరాలు - సూర్య న్యూస్.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావంతో భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు భారీగా నిలిచిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..