Skip to content

కూకట్‌పల్లి నల్లచెరువు అభివృద్ధి పనుల వేగవంతం: క్షేత్రస్థాయిలో బండి రమేష్, గొట్టుముక్కల జస్వంత్ రావు పరిశీలన

కూకట్‌పల్లి నల్లచెరువు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న బండి రమేష్, గొట్టుముక్కల జస్వంత్ రావు

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని నల్లచెరువు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలను టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్, గొట్టుముక్కల జస్వంత్ రావు అధికారులతో కలిసి సమీక్షించారు.

గల్ఫ్ దేశాల్లో యుద్ధ ఉద్రిక్తతలు: తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు

CM Revanth Reddy on Telangana Control Room for Gulf Citizens

మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ పౌరుల భద్రత కోసం న్యూ ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.